గళ్ళి వెంకటరత్నం భార్య నాగమ్మ గారు ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం తాలుకా పాలకొల్లు మండలం వెలివెల గ్రామంలో నివసించేవారు...వారికి నలుగురు సంతానం...ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి....గళ్ళి కుటుంబం రావు వెంకట రత్నం గారి రెండవ కుమారుడు....చిన్నతనం నుంచి తండ్రి అడుగు జాడలలో....నివసించేవాడు......చదువు 5తరగతి చదివి మానివేసి తండ్రికి కుటుంబ పోషణలో తన వంతు భాధ్యత వహించేవాడు.తన 18యేట పోడూరు మండలం వేడంగిపాలెం నివాసులైన ఊసల పోతురాజు మాణిక్యం గారి చిన్నకూతురైన సరోజిని నీ హిందూధర్మం ప్రకారం వివాహం జరిగింది. తండ్రి కుటుంబ లో కలిసి రెండు సంవత్సరాలు జీవనం సాగిస్తూ ఉండగా ఒక కుమార్తె జన్మించింది పేరు మరియ